9, సెప్టెంబర్ 2020, బుధవారం

YSR భీమా పతకo





అకాల మరణం లేదా పప్రమాదవశాత్తు వికలాంగులు అయిన మరియు అనారోగ్యంతో కుటుంభాన్ని పోషించే వ్యక్తీ మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్దికంగా సహాయం అందచేయడం ప్రభుత్వ లక్ష్యమే "YSR భీమా ". గతములో ప్రభుత్వం భీమా అందించాలి అంటే కేంద్రం సహయం తో భీమ డబ్బులు ఇచ్చేది కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు పూర్తీ భిమాని అందిస్తుంది. అందువల్ల ఈ YSR భీమా పతకాన్ని తీసుకోని వచ్చింది AP.

YSR భీమా  అర్హతలు:-

1. ఆంధ్రప్రదేశ్ లో రేషన్ / రైస్ కార్డు కలిగిన వారు. 2. వయస్సు 18 నుంచి 70 ఏళ్ల లోపు ఉండాలి . 
3. మాగాణి 2.5 ఎకరాలు లేదా మెట్ట 5 ఎకరాల కన్నా తక్కువ ఉన్న వారు లేదా అసలు భూమి లేని వారుకూడా అర్హులే.

YSR భీమా  అప్లికేషన్ ఫారం:-










కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి