అకాల మరణం లేదా పప్రమాదవశాత్తు వికలాంగులు అయిన మరియు అనారోగ్యంతో కుటుంభాన్ని పోషించే వ్యక్తీ మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్దికంగా సహాయం అందచేయడం ప్రభుత్వ లక్ష్యమే "YSR భీమా ". గతములో ప్రభుత్వం భీమా అందించాలి అంటే కేంద్రం సహయం తో భీమ డబ్బులు ఇచ్చేది కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు పూర్తీ భిమాని అందిస్తుంది. అందువల్ల ఈ YSR భీమా పతకాన్ని తీసుకోని వచ్చింది AP.
YSR భీమా అర్హతలు:-
1. ఆంధ్రప్రదేశ్ లో రేషన్ / రైస్ కార్డు కలిగిన వారు. 2. వయస్సు 18 నుంచి 70 ఏళ్ల లోపు ఉండాలి .
3. మాగాణి 2.5 ఎకరాలు లేదా మెట్ట 5 ఎకరాల కన్నా తక్కువ ఉన్న వారు లేదా అసలు భూమి లేని వారుకూడా అర్హులే.
YSR భీమా అప్లికేషన్ ఫారం:-


